వైసీపీలో బయటపడ్డ విభేదాలు.. కలకలం రేపుతోన్న రోజా వాయిస్ మెసేజ్

Update: 2020-01-31 08:51 GMT
వైసీపీలో బయటపడ్డ విభేదాలు

చిత్తూరు వైసీపీలో విభేదాలు బయటపడ్డాయి. మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్యే రోజా మధ్య గ్యాప్ రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా రోజా వాయిస్ మెసేజ్ కలకలం రేపుతోంది. రోజాతో విభేదించిన సీనియర్ నేత కేజే కుమార్ షష్టిపూర్తి వేడుకలకు వెళ్లొద్దని రోజా అల్టిమేటం జారీ చేసింది.

కాదని వెళ్తే పార్టీకి దూరమవుతారని హెచ్చరించారు. అయితే కేజే కుమార్ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా మంత్రి పెద్దిరెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఎమ్మెల్యే ఆదిమూలం హాజరుకానున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో రోజా ఆడియో చర్చనీయాంశంగా మారింది. ఆ ఆడియోలో రోజా ఏం అన్నారో ఒక సారి చూద్దాం.


Full View



Tags:    

Similar News