తిరుమలలో అన్యమత ప్రచారంపై దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. దీనిపై విచారణకు ఆదేశించామని చెప్పారాయన. కొందరు కావాలనే విష ప్రచారం చేస్తున్నారన్న వెల్లంపల్లి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేవారు. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే వారిని వదిలిపెట్టమన్నారు.