కాసేపట్లో గవర్నర్‌కు ఏపీ మంత్రుల జాబితా!

Update: 2019-06-07 10:43 GMT

సీఎం జగన్‌ కాసేపట్లో గవర్నర్‌ నరసింహన్‌తో భేటీకానున్నారు. విజయవాడ గేట్‌వే హోటల్‌లో బస చేసిన గవర్నర్‌ను సాయంత్రం 4గంటల 25నిమిషాలకు కలవనున్నారు. మంత్రుల జాబితాను సీఎం జగన్‌ గవర్నర్‌కు అందజేయనున్నారు. ఆయన ఆమోదం తర్వాత మంత్రివర్గ సభ్యుల పేర్లను అధికారికంగా ప్రకటించనున్నారు. కొత్త మంత్రులతో శనివారం ఉదయం 11.49 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో గవర్నర్‌ నరసింహన్‌ ఇప్పటికే విజయవాడకు చేరుకున్నారు. 

Tags:    

Similar News