కొద్దిసేపట్లో ఢిల్లీకి ఏపీ సీఎం జగన్

Update: 2019-06-19 06:13 GMT

నేడు ఏపీ సీఎం జగన్ హస్తినకు వెళ్లనున్నారు. ఉదయం పదకొండున్నరకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరనున్న జగన్.. మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలో జరగనున్న ఆల్ పార్టీ మీటింగ్ లో పాల్గొంటారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటూ.. ప్రధాని మోడీ అధ్యక్షతన పార్లమెంటు లైబ్రరీ హల్ లో అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో తరువాత సీఎం జగన్.. సాయంత్రం ఢిల్లీ నుంచి బయలుదేరనున్నారు. 

Tags:    

Similar News