కష్టాల్లో శ్రీలంక

Update: 2019-07-06 10:44 GMT

ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక క్రమంగా కష్టాల్లో కూరుకుపోతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లంక 54 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి విలవిల్లాడుతోంది. ప్రస్తుతం 13 ఓవర్లు ముగిసే సరికి లంక నాలుగు వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. మాథ్యూస్, తిరుమన్నె క్రీజులో ఉన్నారు. 

Tags:    

Similar News