వీరేంద్ర సెహ్వాగ్ భార్య సంతకం ఫోర్జరీ ..

Update: 2019-07-13 08:41 GMT

టీం ఇండియా మాజీక్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ భార్య ఆర్తి సంతకాన్ని ఫోర్జరీ చేసారు . దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసారు .. తన బిజినెస్ పార్ట్ నర్స్ ఈ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు .. ఫోర్జరీ చేసి పలు బ్యాంకుల నుండి 4.5 కోట్లుతో లోన్ తీసుకున్నారని అంతే కాకుండా వాటిని పోస్ట్ డేటెడ్ చెక్కుల ఇచ్చి డబ్బులు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు .. వారు తీసుకున్న లోన్ కి తనకి ఎలాంటి సంబంధం లేదని ఆమె చెప్పారు . దీనిపై వారి గురించి చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు ..  



Tags:    

Similar News