ఆస్ట్రేలియా తో జరుగుతున్నప్రపంచ కప్ లీగ్ మ్యాచ్లో భారత్ జట్టు భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ఓపెనర్లు రోహిత్, ధావన్ ఇచ్చిన శుభారంభాన్ని మిడిల్ ఆర్డర్ కూడా కొనసాగిస్తోంది. ఈ క్రమంలో కెప్టెన్ విరాట్ కోహ్లీయే తన అర్థ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. పాండ్య అతనికి సహకరిస్తూనే వేగంగా పరుగులు తీస్తున్నాడు. టీమిండియా 41 ఓవర్లు పూర్తయ్యేసరికి 2 వికెట్లకు 246 పరుగులు చేసింది. కోహ్లీయే 51 అపృగులతోనూ, పాండ్య 15 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు.
News that will please India fans all over the world.
— Cricket World Cup (@cricketworldcup) June 9, 2019
The skipper has fifty.#TeamIndia #ViratKohli #CWC19 #INDvAUS pic.twitter.com/KoAi2DITal