నిదానంగా టీమిండియా ఓపెనర్లు!

Update: 2019-06-09 09:48 GMT

ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీ లో ఫేవరేట్ జట్ల మధ్య హోరా హోరీ పోరు ప్రారంభమైంది. రెండు మ్యాచ్లు గెలిచి హ్యాట్రిక్ విజయం కోసం ఆస్ట్రేలియా..  తొలి మ్యాచులో విజయం సాధించిన ఆత్మవిశ్వాశంతో ఈ మ్యాచ్ గెలిచి ఆస్ట్రేలియాపై ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని పట్టుదలతో టీమిండియా ఓవల్ మైదానంలో తలపడుతున్నాయి. తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఇండియా ఓపెనర్లు ఆచి, తూచి ఆడుతున్నారు. తొలిఐదు ఓవర్లలో నిదానంగా ఆడారు. ఐదో ఓవర్ ముగిసేసరికి టీమిండియా వికెట్ కోల్పోకుండా 18 పరుగులు చేసింది. రోహిత్ 7 (16 ), శిఖర్ ధావన్ 10 (14 ) పరుగులతో క్రీజులో ఉన్నారు. 

Tags:    

Similar News