అరుదైన ఘనతను సాధించిన భారత సారధి

పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ అనిమల్స్(పేటా) ప్రతి ఏటా అందించే 'పర్సన్ ఆఫ్ ది ఇయర్' కి గాను

Update: 2019-11-20 14:13 GMT
virat kohli

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి మరో అరుదైన ఘనతను సాధించాడు. పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ అనిమల్స్(పేటా) ప్రతి ఏటా అందించే 'పర్సన్ ఆఫ్ ది ఇయర్' కి గాను ఈ సంవత్సరానికి విరాట్ కోహ్లిని ఎంపిక చేశారు. గతంలో ఈ అవార్డును అయన సతీమణి అనుష్క శర్మ,సన్ని లియోన్, కపిల్ శర్మ అందుకున్నారు.  



Tags:    

Similar News