బెంగుళూర్ చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న చివరి వన్డేలో ఆసీస్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 1-1తో సమంగా ఉన్న ఇటుజట్లకి ఈ మ్యాచ్ కీలకం కానుంది. దీనితో మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ కైవసం చేసుకొని భారత్ ని మరోసారి దెబ్బ కొట్టాలని ఆసీస్ చూస్తుంటే, గత ఏడాది ఎదురైనా పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ ఆశిస్తోంది.
జట్ల వివరాలు :
భారత్: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయన్ అయ్యర్, మనీశ్ పాండే, రవీంద్ర జడేజా, మహ్మద్ షమి, నవదీవ్ 'సైని, కుల్దీవ్ యాదవ్, జస్తీత్ బున్రూ
ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్, లబుషేన్, స్మిత్, టర్నర్, కేర్షీ ఆగర్, కమిన్స్, స్టార్క్ ,హేజిల్వుడ్, జంపా.