పటిష్టస్థితిలో ఆసీస్

Update: 2019-06-12 12:29 GMT

వార్నర్ శతకం సాధించాడు. పాకిస్థాన్ తో వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ లో పటిష్టస్థితి లో ఉంది. ఆ జట్టు ఆటగాడు వార్నర్ సెంచరీ చేసి అవుటయ్యాడు. ఈ నేపథ్యంలో కొద్దిగా పరుగులు వేగం మందగించినా.. క్రమేపీ తరువాత వచ్చిన ఆటగాళ్ళు పరుగులు రాబట్టడానికి ప్రయత్నిస్తున్నారు.

40 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేసింది. మార్ష్ 16 (19) పరుగులతోనూ, ఖజ్వా 4 (6) పరుగులతోనూ క్రీజులో ఉన్నారు. 



Tags:    

Similar News