మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన సినిమా సైరా నరసింహారెడ్డి ట్రైలర్ విడుదలైంది. 250 కోట్ల భారీ బడ్జెట్తో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ ఆధారంగా నిర్మించారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 2న రిలీజ్ కాబోతోంది. రామ్చరణ్ నిర్మాతగా సురేందర్రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ ఇప్పుడు ట్రైలర్ రూపంలో ఇంటర్నెట్ ప్రపంచాన్ని ఊపేస్తోంది.