రానా విరాటపర్వం మొదలుపెట్టాడు ..

Update: 2019-06-15 09:37 GMT

బాహుబలి సినిమా తర్వాత రానా రేంజ్ మారిపోయింది . ప్రస్తుతం రానా నటిస్తున్న చిత్రం విరాటపర్వం .. ఇందులో హీరోయిన్ గా సాయి పల్లవి నటిస్తుంది . నీది నాది ఒకే కథ' ఫేమ్ వేణు ఊడుగుల ఈ సినిమా దర్శకుడు .. ఎస్ ఎల్ వి సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ పూజా కార్యక్రమాలతో ఈ రోజు ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి హీరో వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై ఓపెనింగ్ షాక్‌కి క్లాప్ కొట్టారు. గొట్టిపాటి రవి కెమెరా స్విచ్ఛాన్ చేయగా.. నిర్మాత సురేష్ బాబు స్క్రిప్ట్‌ని అందుకున్నారు. 



Tags:    

Similar News