ఈ ఏడాది మజ్ను సినిమాతో అభిమానులను నిరాశపరిచిన అక్కినేని అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగిపోయాయి. బన్ని వాసు ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం సమకూరుస్తున్నారు. అయితే ఈ సినిమాలో అఖిల్ కి జోడిగా చాలా మంది హీరోయిన్స్ అనుకున్నారు కానీ సెట్ అవ్వలేదు . ఫైనల్ గా పూజా హేగ్దేని ఫిక్స్ చేసారు. టీంలోకి ఆమెకి స్వాగతం పలుకుతున్న ఓ పిక్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ప్రస్తుతం పూజా వాల్మీకి,అల వైకుంటపురం అనే సినిమాల్లో నటిస్తుంది.
Happy to announce that most beautiful & energetic actress @hegdepooja is going to be a part of #Akhil4.
— GA2 Pictures (@GA2Official) September 14, 2019
Welcome aboard @hegdepooja@AkhilAkkineni8 #BommarilluBhaskar #GopiSunder #PradeeshMVarma#BunnyVas #VasuVarma @GA2Official pic.twitter.com/qZ2VZSsdVC