ప్రభాస్ ఫ్యాన్ మృతి ... సాహో బ్యానర్ కడుతుండగా...
ఈక్రమంలో మహబూబ్నగర్ తిరుమల థియేటర్ వద్ద ఓ ప్రభాస్ అభిమాని సాహో బ్యానర్ కడుతూ కరెంట్ షాక్ తగిలి చనిపోయాడు .
ప్రస్తుతం ఎక్కడ చూసిన సాహో ముచ్చటే వినిపిస్తుంది . బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ఈ సినిమా రావడంతో సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి . ఈ సినిమా ఆగస్టు 30న ప్రేక్షకుల ముందకు రానుంది . ఈ నేపధ్యంలో ఫాన్స్ దియేటర్ల దగ్గర నానా హంగామా చేస్తున్నారు . అభిమాన నటుడు సినిమా కావడంతో బ్యానర్స్, కటౌట్స్ పెడుతున్నారు . ఈక్రమంలో మహబూబ్నగర్ తిరుమల థియేటర్ వద్ద ఓ ప్రభాస్ అభిమాని సాహో బ్యానర్ కడుతూ కరెంట్ షాక్ తగిలి చనిపోయాడు . దీనితో దియేటర్ యాజమాన్యం ఒక్కసారిగా షాక్ కి గురైంది .
A #Prabhasfans electrocuted while erecting banner of upcoming movie #Saaho at Mahabubnagar district #Telangana. The youth identified as Venkatesh was admitted in the hospital where he is critical. #Saaho is releasing on 10 thousand screens worldwide this Friday. pic.twitter.com/0fwIcSv8d6
— Mohd Lateef Babla (@lateefbabla) August 28, 2019