నటి మరియు సినీ దర్శకురాలు విజయనిర్మల మృతితో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి .. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో భాదపడుతున్న ఆమె హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు... అయితే ఆమె మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.. అందులో భాగంగా హీరో మంచు మనోజ్ కుమార్ ఎమోషనల్ ట్వీట్ చేసాడు.. 'మీరు వచ్చారు.. చరిత్ర సృష్టించారు.. మీలాంటి నటన ఇంకెవరకీ సాధ్యం కాదు.. మిస్ యు నన్నీ అంటూ.. . మీలాంటి వ్యక్తులు మళ్లీ రారు. ఈరోజు మీరు మమ్మల్ని వదిలివెళ్లడం మాకు తీవ్ర విషాదం.. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నా' అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు మంచు మనోజ్...
You came, Created History where no one can come close to it for the ages to come and now u left us ... Will Miss u Nanni, Rest In Peace ... Strength to Family , Friend's ,Welwishers and Fans ...#VijayaNirmala Garu Your movies will Remain Forever 🙏🏻 pic.twitter.com/uYnEf7WeBK
— MM*🙏🏻❤️ (@HeroManoj1) June 27, 2019