సినిమాల్లోకి లక్ష్మిపార్వతి?

Update: 2019-11-22 13:16 GMT

వైసీపీ నాయకురాల, ఏపీ తెలుగు అకాడమీ ఛైర్మన్ లక్ష్మీపార్వతి సినీ రంగ ప్రవేశం చేయనున్నట్లు తెలుస్తుంది. ఇటివలే నటుడు నుండి దర్శకుడిగా మారినా శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో ఆమె 'రాధాకృష్ణ' అనే చిత్రంలో ఆమె నటిస్తునట్టు సమాచారం. శ్రీనివాస్ రెడ్డి తాజాగా 'రాగల 24 గంటల్లో' అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. తను తదుపరి చిత్రాన్ని 'రాధాకృష్ణ' అనే పేరుతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో లక్ష్మీపార్వతి నటిస్తున్నట్టుగా సమాచారం.దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది.

Tags:    

Similar News