కళా తపస్వి హరిత హారం

Update: 2019-11-01 10:34 GMT

కేసీఆర్ నిర్వహిస్తున్న హరిత హారం చాలా మంచి కార్యక్రమమంటున్నారు కళాతపస్వి కే. విశ్వనాథ్ పర్యావరణ పరిరక్షణకు కేసీఆర్ మహాయజ్ఞం చేస్తున్నారని , ఆయన కృషి అభినందనీయమనీ అన్నారు. టీఆరెస్ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాంలెజ్ లో భాగంగా ఫిలింనగర్ లోని తన నివాసంలో విశ్వనాథ్ కదంబ మొక్కను నాటారు.

పర్యావరణానికి సవాళ్లెదురవుతున్నాయని దానినికాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు విశ్వనాథ్. ఎంపీ సంతోష్ కుమార్ ఈ హరితహారం ఉద్యమాన్ని భగీరథ ప్రయత్నంలా కొనసాగిస్తున్నారంటూ అభినందించారు విశ్వనాథ్.

Tags:    

Similar News