గీతా ఆర్ట్స్ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన గణపతి నిమజ్జన కార్యక్రమంలో హీరో అల్లు అర్జున్ కుటుంబంతో సహా పాల్గొన్నారు . అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి ఘననాధుడికి వీడ్కోలు పలికారు . అనంతరం గణేశుడిని నిమజ్జనానికి తీసుకువెళ్ళారు . దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి .. ప్రస్తుతం అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల వైకుంటపురంలో సినిమాలో నటిస్తున్నాడు . వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాని విడుదల చేయనున్నారు .ఇందులో అల్లు అర్జున్ కి జోడిగా పూజా హేగ్దే హీరోయిన్ గా నటిస్తుంది .
Ganesh Immersion Celebrations At Our Office Today! #GanapatiBappaMorya pic.twitter.com/RXA7OSMu8z
— Geetha Arts (@GeethaArts) September 7, 2019