టీడీపీలో కొలిక్కి రాని ఎంపీ అభ్యర్ధుల ఎంపిక...పలు చోట్ల పోటీకి నిరాకరిస్తున్న సిట్టింగ్‌లు

Update: 2019-03-12 05:49 GMT

టీడీపీలో ఎంపీ అభ్యర్ధుల ఎంపిక కొలిక్కి రావడం లేదు. పలు చోట్ల సిట్టింగ్‌లుగా ఉన్న ఎంపీలు పోటీకి నిరాకరిస్తూ ఉండటం ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలంటూ కోరుతూ ఉండటం అధినేత చంద్రబాబుకు తీవ్ర ఇబ్బందిగా మారింది. ఇప్పటికే అనకాపల్లి, అమలాపురం ఎంపీలు పార్టీని వీడగా కాకినాడ ఎంపీ తోట నరసింహం కూడా పార్టీని వీడుతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు శ్రీకాకుళం, విజయ నగరం, గుంటూరు, కడప స్ధానాలకు మాత్రమే అభ్యర్ధులను ఖారారు చేశారు. 

Similar News