స్పీకర్ కోడెల శివప్రసాద్ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఇనిమెట్ల ఘటనలో కోడెలతో పాటు మరో 22 మందిపై కేసు నమోదు చేసిన నేపథ్యంలో సీఎంతో భేటీ అయ్యారు. ఇనిమెట్ల ఘటన, తదనంతర పరిణామాలపై కోడెల శివప్రసాద్ సీఎంకు వివరణ ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో స్పీకర్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.