హైదరాబాద్ రోడ్ల పై చక్కర్లు కొట్టిన సాయి శ్రీనివాస్ ...

Update: 2019-06-11 13:20 GMT

సేలబ్రేటిస్ సాధారణ వ్యక్తిలా ఉండడం అనేది చాలా వరకు కష్టమే .. ఇలాంటివి మనం సినిమాల్లో తప్ప మరెక్కడా చూడలేం .. టాలీవుడ్ యాంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాత్రం ఓ సాధారణ వ్యక్తిలా రోడ్ల పై హైదరాబాదులో తిరిగేసారు .. ప్రయాణికులతో కలిసి ఆటోలు, బస్సులు, మెట్రో రైలులో ప్రయాణిస్తూ ఆశ్చర్యం కలిగించారు. ట్రిపుల్ రైడ్ చేస్తూ బైక్‌పై చక్కర్లు కొడుతూ సందడి చేశారు. సికింద్రాబాద్ బస్టాప్ వద్ద బస్సులో కిటికీ వైపు కూర్చుని సెల్పీ దిగి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా సాయి శ్రీనివాస్ తన జర్నీ అనుభవాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు. భాగ్యనగరంలో సాధారణ వ్యక్తిలా తాను కూడా ట్రావెల్ చేశానని చెప్పారు... 




Tags:    

Similar News