జగన్ తో ప్రశాంత్ కిషోర్

Update: 2019-05-23 08:48 GMT

వైసీపీ ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఉండవల్లి లోని జగన్మోహన్ రెడ్డి ఇంటిలో ఆయనతో కల్సి ఓటింగ్ సరళిని అంచనా వేశారు. ఈ సందర్భంగా జగన్ తో అయన కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. వైసీపీ ఆంధ్రప్రదేశ్ లో ప్రభంజనాన్ని కొనసాగిస్తున్న వేళ.. ఆ పార్టీ గెలుపు కోసం తెరవెనుక కృషి చేసిన ప్రశాంత్ కిషోర్ ఎన్నికల ఫలితాలలో విజయానందాన్ని జగన్ మోహన్ రెడ్డితో కల్సి ఆస్వాదిస్తున్న ఆ ఫోటో అందర్నీ ఆకర్షిస్తోంది. 

Similar News