ఇక అలాంటి పరిస్థితి ఉండదు...ఏది కావాలన్న...

Update: 2019-05-30 08:44 GMT

ఇప్పటి వరకు అవినీతి ఎక్కడెక్కడ జరిగిందో ఆయా కాంట్రాక్టులు, పనులు పూర్తిగా రద్దు చేస్తామని తెలిపారు వైఎస్ జగన్. అదే కాంట్రాక్టులు ఎక్కువమంది భాగస్వాములు అయ్యేందుకు అవకాశం ఇస్తామన్నారు. రివర్స్ టెండరింగ్ ప్రక్రియను తీసుకొస్తూ దాని వల్ల కలిగే లబ్దిని ప్రజల ముందు పెడతామన్నారు జగన్.

పూర్తిగా లంచాలు అనేవి లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు సీఎం వైఎస్ జగన్. ఇప్పటి వరకు రేషన్ కార్డు కావాలన్నా, పెన్షన్ కావాలన్నా జన్మభూమి కమిటీలకు లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉండదని, ఏది కావాలన్న 72 గంటల్లో మంజూరు చేస్తామన్నారు జగన్.

Similar News