కాసేపట్లో విజయవాడకు గవర్నర్ నరసింహన్

Update: 2019-05-29 03:50 GMT

కాసేపట్లో గవర్నర్ నరసింహన్ విజయవాడకు రానున్నారు. రాత్రికి బెజవాడ దుర్గమ్మను అయన దర్శించుకుంటారు .   రేపు జగన్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. సీఎంగా జగన్ చేత ప్రమాణ స్వీకారం చేయించాక నరసింహన్ ఢిల్లీ వెళ్లనున్నారు.

Similar News