అక్కడ వేరే గుర్తుకు ఓటు వేస్తే బీజేపీకి పడుతోంది..

Update: 2019-04-11 03:46 GMT

ఆ పోలింగ్ బూత్ లో ఏ అభ్యర్థికి ఓటేసినా కమలానికే పడుతోంది. అది విశాఖ జిల్లా అనంతగిరి మండలంలోని 260వ పోలింగ్ బూత్. అనంతగిరి మండలం 260వ పోలింగ్‌ బూత్‌లో ఏర్పాటు చేసిన ఈవీఎంలో సీపీఎం అభ్యర్థికి ఓటు వేస్తే ఆ ఓటు బీజేపీకి పడుతోంది. ఇది గమనించిన ఓటర్లు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడ పోలింగ్ నిలిచిపోయింది.  

Similar News