వైసీపీలో చేరనున్న దగ్గుబాటి పురంధేశ్వరి ?

Update: 2019-03-13 06:36 GMT

దగ్గుబాటి దంపతులకు వైసీపీ అధినేత జగన్‌ క్లారిటీ ఇచ్చారా? ఇప్పటికే దగ్గుబాటి వెంకటేశ్వర్‌రావు పార్టీలో చేరగా అదే బాటలో ఆయన సతీమణి దగ్గుబాటి పురంధేశ్వరి నడుస్తున్నారా? తాజా పరిణామాలు అవే సంకేతాలను ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దగ్గుబాటి దంపతుల విషయంలో ఓ క్లారిటీకి వచ్చిన జగన్‌ ఇద్దరిలో ఒకరిని పర్చూరు స్థానం నుంచి ఎమ్మెల్యేగా బరిలో దించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఎవరో పోటీ చేయాలన్న నిర్ణయాన్ని దగ్గుబాటి దంపతులకే వదిలేసినట్టు ప్రచారం జరుగుతోంది.


Full View

Similar News