విజయవాడ సిటీ సివిల్ కోర్టుకు చంద్రబాబు

Update: 2019-03-20 06:53 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాసేపట్లో విజయవాడ సిటీ సివిల్ కోర్టుకు హాజరుకానున్నారు. కుప్పం టీడీపీ అభ్యర్ధిగా మేజిస్ట్రేట్ ఎదుట నామినేషన్ పత్రాలపై సంతకాలు చేయనున్నారు. చంద్రబాబు నామినేషన్ పత్రాలను కుప్పం రిటర్నింగ్ అధికారికి పంపించనున్నారు. చంద్రబాబు తరపున కుప్పంలో రేపు ఆయన సతీమణి భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేయనున్నారు.  

Similar News