విహార యాత్రకు వెళ్లిన వారిపై తేనెటీగలు దాడి

Update: 2019-07-27 14:43 GMT

విహారయాత్రకు వెళ్లిన వారిపై తేనె టీగలు దాడి చేశాయి. కడప పట్టణానికి చెందిన నలుగురు యువకులు పాలకొండకు విహార యాత్రకు వెళ్లారు. తేనె పెట్ట నుంచి తేనే తీసేందుకు యత్నించిన యువకులపై తేనెటీగలు దాడి చేశాయి. ఓ యువకుడు తప్పించుకునే ప్రయత్నించడంతో రాయి తగిలి కింద పడటంతో తీవ్రగాయాలయ్యాయి. ఎస్సై విద్యాసాగర్ గాయపడిన యువకుడిని బుఝాలపై కిందకు తీసుకు వచ్చి రిమ్స్ ఆసుపత్రిలో చేర్పించాడు. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఉద్యోగ ధర్మాన్ని పాటించిన ఎస్సై విద్యాసాగర్ ను పలువురు అభినందించారు. 

Tags:    

Similar News