తెలంగాణలో జనసేన పోటీపై త్వరలో నిర్ణయం: పవన్

Update: 2018-11-10 09:39 GMT

తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు జనసేన సన్నద్ధమౌతుంది. ఇదే విషయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండుమూడ్రోజుల్లో స్ఫష్టత ఇస్తనని తెలిపారు. ముందుస్తు ఎన్నికలు, సన్నద్ధత లేకనే పోటీపై సమాలోచనలు జరుపుతున్నట్లు పవన్ వెల్లడించారు. అయితే ముందస్తు ఎన్నికల రాకుంటే వచ్చే ఏడాది ఎన్నికల్లో 23 అసెంబ్లీ,మూడు పార్లమెంట్ స్థానాల్లో పోటీకి జనసేన భావించిందని పవన్ వ్యక్యనించారు. ఇప్పుడు ముందస్తు ఎన్నికలు రావడంతో ఎన్నికల్లో పోటీకి పార్టీ తీవ్రసందిగ్ధత ఉందని పవన్ వెల్లడించారు. అయితే రెబల్ గా పోటీకి దిగుతామని దానికి పవన్ మద్దతు తెలిపాలని కోరారని కాగా అన్నింటీపై సుధీర్ఘ మంతనాలు జరిపి అతిత్వరలోనే ఒక నిర్ణయ్ం తీసుకుంటామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్ఫషం చేశారు.  
 

Similar News