బాలీవుడ్‌లో మరో మూవీ వివాదం

Update: 2017-12-20 09:51 GMT

బాలీవుడ్‌లో మరో మూవీ వివాదం రాజుకుంది. ముంబైలోని థియేటర్లలో మరాఠీ సినిమాలనే ప్రదర్శించాలని శివసేన యష్‌రాజ్ ఫిల్మ్స్‌కు వార్నింగ్ ఇచ్చింది. ఈ క్రిస్‌మస్‌కు రిలీజ్‌ కానున్న టైగర్ జిందా హై మూవీకి నిర్మాతలు భారీగా ఏర్పాట్లు చేసుకున్నారు. వందల థియేటర్లలో సినిమాను రిలీజ్‌ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే శివసేన మరాఠీ సినిమాలను ప్రదర్శించాలని బాలీవుడ్ నిర్మాతలు దందా నడుపుతామంటే కుదరదని శివసేన నేతలు హెచ్చరిచ్చారు. 

Similar News