పార్టీ కమిటీల్లో మహిళలకు ప్రాధాన్యం: కోదండరాం

Update: 2018-05-04 08:55 GMT

తెలంగాణ జనసమితి పార్టీలో రెడ్డి సామాజికవర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారన్న ఆరోపణలను కొట్టిపారేశారు ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం. ఇప్పుడు ఉన్న పార్టీ ఇన్‌చార్జిలు తాత్కాలికమేనని, పార్టీ కమిటీల్లో మహిళలకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి అండగా నిలిచిన విద్యార్థి సంఘాలు తమ పార్టీకి అండగా ఉంటాయంటున్నారు.

Similar News