Coronavirus: కరోనా విలయతాండవం.. 50 మంది డాక్టర్లు బలి

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను కబళిస్తుంది. ఈ మహమ్మారి 7లక్షల 82 వేల మందిపైగా దీని బారిన పడ్డారు. ఇప్పటిదాకా దాని బారిన పడి 37వేలమంది బలయ్యారు.1,50,732మంది ఇన్​ఫెక్షన్​ నుంచి కోలుకున్నారు. ఈ కరోనా వైరస్ ధాటికి ఇటలీ అతలాకులమవుతోంది.-పూర్తి కథనం  

Update: 2020-03-31 08:36 GMT

Linked news