లాక్ డౌన్ 4.0 - కేంద్ర మార్గదర్శకాలు!

దేశంలో లాక్‌డౌన్‌ను ఈ నెల 31 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. కొత్త లాక్‌డౌన్‌లో గైడ్‌లైన్స్‌ను హోం శాఖ విడుదల చేసింది. ఆ వివరాలివీ...

• జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు, మెట్రో రైలు సర్వీసులు , పాఠశాలలు, కళాశాలలు, హోటల్స్‌, రెస్టరెంట్లు, సినిమా హాళ్లు, జిమ్‌లు, ఆడిటోరియమస్స్‌, పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం అన్ని రకాల సభలకు అనుమతి లేదు.

• కంటైన్మెంట్‌ జోన్లలో కాకుండా మిగిలిన అన్ని జోన్లలో అంతరాష్ట్ర బస్సు సర్వీసులు, సొంత వాహనాల ప్రయాణం. అయితే దీనికి ఆయా రాష్ట్రాల అనుమతి తప్పనిసరి.

• కంటైన్మెంట్‌ జోన్లలో నిత్యావసర, అత్యవసర వస్తువులకు అనుమతి. 

-మరిన్ని వివరాలు 



 



Update: 2020-05-17 14:29 GMT

Linked news