కోవిడ్ కట్టడికి సరికొత్త పద్ధతికి జగన్ సర్కార్ శ్రీకారం.. విదేశాల నుంచి వచ్చిన వారిని పట్టుకోవడం తేలిక

కరోనా మహమ్మారి నియంత్రణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త పద్ధతికి శ్రీకారం చుట్టింది. కోవిడ్ కట్టడికి సాంకేతికతను వాడుకొని అధునాతన పద్ధతులతో మహమ్మారిని తరిమికొట్టేందుకు జగన్ సర్కార్ సిద్ధమైంది. 'కోవిడ్19 అలర్టింగ్ ట్రాకింగ్ సిస్టమ్‌'తో ముందుకొచ్చింది. హోం క్వారంటైన్‌లో ఉన్నవారి కదలికలను గుర్తించడానికి సరికొత్త ట్రాకింగ్ సిస్టమ్ ఇది.-పూర్తి కథనం 

Update: 2020-03-31 08:51 GMT

Linked news