రూ.4,999కే సౌండ్కోర్ ఐకాన్ స్పీకర్
పాత సంవత్సరానికి గుడ్ బై చెబుతూ నూతన సంవత్సరంలో అడుగుపెడుతున్న వేల ఎలక్ట్రానిక్స్ తయారీదారు సౌండ్ కోర్ కస్టమర్లకు శుభవార్త అందించింది.
పాత సంవత్సరానికి గుడ్ బై చెబుతూ నూతన సంవత్సరంలో అడుగుపెడుతున్న వేల ఎలక్ట్రానిక్స్ తయారీదారు సౌండ్ కోర్ కస్టమర్లకు శుభవార్త అందించింది. ఒక కొత్త డివైస్ ను మార్కెట్ లో విడుదల చేసింది. ఎలక్ట్రానిక్స్ తయారీదారు సౌండ్ కోర్ ఐకాన్ పేరిట నూతన స్పీకర్ను భారత్లో తాజాగా విడుదల చేసింది. ఈ డివైస్ లో పాటలను 12 గంటల వరకు నాన్స్టాప్గా వినవచ్చు.
అంతే కాదు ఈ స్పీకర్కు వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్ను అందిస్తున్నారు. అంతే కాదు ఈ స్పీకర్ ను బ్లూటూత్ ద్వారా ఇతర డివైస్లకు కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక దీని ధర విషయానికొస్తే కేవలం రూ.4,999లకు మాత్రమే ఈ స్పీకర్ వినియోగదారులకు లభిస్తున్నది. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఈ స్పీకర్ ను మీ సొంతం చేసుకోండి. ఇక మ్యూజిక్ ప్రియులు నూతన సంవత్సరంలో కొత్త స్పీకర్ లో పాటలు వింటూ ఎంజాయ్ చేయండి.