ఈ నెల 26న కాకినాడకి ఉప రాష్ట్రపతి రాక

ఉప రాష్ట్రపతి ఎం . వెంకయ్యనాయుడు ఈ నెల 26న జిల్లాకు రానున్నారు.

Update: 2019-12-19 07:36 GMT

కాకినాడ: ఉప రాష్ట్రపతి ఎం . వెంకయ్యనాయుడు ఈ నెల 26న జిల్లాకు రానున్నారు . ఉదయం 9:40 గంటలకు విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరతారు . ఉదయం 10:35 గంటలకు రాజమహేంద్రవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు . 10:50 గంటలకు రాజమహేంద్రవరంలో వెంకట నగర్ డెల్టా హాస్పటల్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.

మధ్యాహ్నం 12:10 గంటలకు ఆర్ అండ్ బీ అతిథి గృహానికి చేరుకుంటారు . అనంతరం సాయం త్రం 3:50 గంటలకు ఆర్ అండ్ బీ అతిథి గృహం నుంచి బయలుదేరి సాయంత్రం 4:30 గంటలకు విమానాశ్రయానికి చేరుకుని బయలుదేరి వెళతారు.

Tags:    

Similar News