తెలంగాణా గవర్నర్ నరసింహన్ తో జనసేనాని భేటి..

Update: 2019-07-28 03:09 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరియు జనసేన నేత నాదెండ్ల మనోహర్ కలిసి తెలంగాణా గవర్నర్ నరసింహన్ ని కలిసారు .శనివారం సాయింత్రం రాజ్ భవన్ లో వీరు భేటి అయ్యారు . తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విషయాలతో పాటు దేశాభివృద్ధి పై ఇరువురు చర్చ జరిపారని తెలుస్తుంది . పవన్ కళ్యాణ్ కి గవర్నర్ నరసింహన్ తో మంచి సానిహిత్యం ఉందన్న సంగతి తెలిసిందే . ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా నరసింహన్ తొమ్మిదేళ్ళ పాటు సేవలు అందించారు . అయన చేసిన సేవలకు గాను పవన్ ఆయనని కలిసారని భావిస్తున్నారు . 

Tags:    

Similar News