ఏపీ మహిళా కమిషన్ మాజీ ఛైర్మన్న నన్నపనేని రాజకుమారిపై గుంటూరు జిల్లా మంగళగిరిలో కేసు నమోదైంది.. విధి నిర్వహణలో ఉన్న మహిళా ఎస్సై అనురాధ, ఇతర సిబ్బందిపై అసభ్య పదజాలంతో దూషించి విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదైంది. నన్నపనేని , మరియు సత్యవాణి లపై ఐపీసీ సెక్షన్ 353,506,509 రెడ్ విత్ 34 కింద కేసులు నమోదైయ్యాయి.