ఏపీలో మరో కరోనా కేసు నమోదు

ఆంధ్రప్రదేశ్ లో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయ్యింది. తాజాగా విశాపట్నంలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయింది.

Update: 2020-04-03 17:11 GMT
coronavirus (File Photo)

ఆంధ్రప్రదేశ్ లో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయ్యింది. తాజాగా విశాపట్నంలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయింది. దీనికి సంబంధించి తాజాగా హెల్త్ బులిటెన్ ను విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం.. దీనితో మొత్తంగా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 162 కు చేరాయి. ఇక ఇప్పటివరకు నలుగురు కరోనాను జయించి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 



 


Tags:    

Similar News