అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏఎన్నార్ అవార్డుల ప్రదానోత్సవం కలర్ఫుల్గా సాగుతుంది. సినీపరిశ్రమలో ప్రతిష్టాత్మకమైన అవార్డుల్లో ఒకటైన ఈ అవార్డులను దివంగతనటి శ్రీదేవి, బాలీవుడ్నటి రేఖలు సొంతం చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదులగా అవార్డులను ప్రధానం చేశారు.