కొంత భయాన్ని మిగితవారిలో కలిగించారు : దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ పై సమంత

Update: 2019-12-06 05:16 GMT
samantha

షాద్ నగర్ హత్య కేసులో నిందితులైన నలుగురిని ఈ రోజు ఉదయం పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. షాద్‌నగర్‌ సమీపంలోని చటాన్‌పల్లి వద్ద క్రైమ్‌ సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా నిందితులు పారిపోవడానికి ప్రయత్నం చేయడంతో నలుగురు నిందితులను పోలీసులు కాల్చి చంపారు. షాద్‌నగర్‌ సమీపంలోని చటాన్‌పల్లి వద్ద క్రైమ్‌ సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా నిందితులు పారిపోవడానికి ప్రయత్నం చేయడంతో నలుగురు నిందితులను పోలీసులు కాల్చి చంపారు.

దిశ నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడంపై దేశ వ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పోలిసుల చర్యలను అభినందిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ ఎన్‌కౌంటర్‌ పై తెలుగు చిత్రసీమ స్పందించింది. అందులో భాగంగా నటి సమంత స్పందించారు.."ఐ లవ్ తెలంగాణ.. ఎన్ కౌంటర్ చేయడంతో కొంత భయాన్ని మిగితవారిలో కలిగించారని.. అప్పడప్పడూ ఇలాంటివి అవసరం అంటూ ట్వీట్ చేసింది సమంత ..


  

Tags:    

Similar News