గత కొద్దీ రోజులుగా అనారోగ్యంతో నటుడు పోసాని కృష్ణమురళి భాదపడుతున్న సంగతి తెలిసిందే . అయితే అయన ఆరోగ్యం ఇంకా క్షిణించిందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి . అయితే తనపై వస్తున్న వార్తలపై స్పందించారు అయన .. ప్రస్తుతం తానూ పూర్తిగా కోలుకున్నానని ఎవరు భాదపడవద్దునని త్వరలో షూటింగ్ కూడా వెళ్తున్నట్లు అయన తెలిపారు ..