'ఎన్టీఆర్' లేటెస్ట్ పిక్ వైరల్

Update: 2019-01-01 14:57 GMT

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా, నిర్మాతగా తెరకెక్కిస్తున్న చిత్రం 'ఎన్టీఆర్'. తన తండ్రి జీవితకథను రెండు భాగాల బయోపిక్‌గా తెరకెక్కుతోంది. విద్యాబాలన్, రానా, నందమూరి కల్యాణ్‌రామ్, సుమంత్, మంజిమా మోహన్ తదితరులు నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి లేటెస్ట్ పిక్ ఒకటి బయటికోచింది. ఈ చిత్రంలో బాలయ్య చిన్న కుమార్తె తేజు కుమారుడు కూడా నటించాడు. న్యూ ఇయర్ కానుకగా చిత్రబృందం ఈ పిక్ ను విడుదల చేసింది. ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా సంక్రాంతి కానుకగా జనవరి 9న చిత్రం మొదటి పార్టు విడుదల కానుంది. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు.

Similar News