రిలాక్స్‌ మూడ్‌లోకి వైసీపీ అధినేత జగన్‌

Update: 2019-04-22 08:28 GMT

వైసీపీ అధినేత జగన్‌ రిలాక్స్‌ మూడ్‌లోకి వెళ్లారు. ఎన్నికల హడావుడి తగ్గడంతో సమ్మర్‌ వెకేషన్‌కు స్విట్జర్లాండ్ కు పయనమయ్యారు. ఐదురోజుల పాటు సమ్మర్‌ టూర్‌లో ఎంజాయ్‌ చేయనున్నారు. వివిధ టూరిస్టుప్లేస్‌ల్లో సరదాగ గడపనున్నారు. మళ్లీ ఈ నెల 27న హైదరాబాద్‌ చేరుకోనున్నారు జగన్‌. గత సంవత్సరం వేసవిలో కుటుంబసభ్యులతో కలిసి న్యూజిలాండ్‌ వెళ్లారు జగన్‌. న్యూజిలాండ్‌లో ఆయన బంగీజంప్ చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. పర్యటనకు సంబంధించిన ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి.

Similar News