కాంగ్రెస్ ఖాతాలో మరో ఎంపీ స్థానం చేరిపోయింది .. ఇప్పటికే భువనగిరి జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజయం సాధించారు .. ఇక ఇప్పుడు నల్గొండ నుండి టి పీసీసీ అధ్యక్షడు ఉత్తమ్ కుమార్ రెడ్డి 19,070 ఓట్ల మెజారిటీతో ఆయన టీఆర్ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహా రెడ్డిపై విజయాన్ని సాధించారు. దీనితో కారు సారూ సర్కారు అనుకున్న టీఆర్ఎస్ కి గట్టి షాకులు తగులుతున్నాయి .. అంతే కాకుండా మల్కాజిగిరిలో రేవంత్ రెడ్డి కూడా గట్టి పోటి ఇస్తున్నాడు ..