అనామిక కుటుంబాన్నిపరామర్శిచిన మంత్రి తలసాని

Update: 2019-05-12 09:56 GMT

తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమ, సినీమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్ధిని అనామిక కుటుంబాన్ని పరామర్శించారు. బన్సీలాల్ పేటలో ఉన్న అనామిక అమ్మమ్మ ఇంటికి మంత్రి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనామిక కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. 

Similar News