సర్వశిక్షా అభియాన్లో స్కూల్ యూనిఫామ్ లకు సంబంధించి భారీ స్కాం జరిగినట్టు ఏపీ ప్రభుత్వం గుర్తించింది. ఈ స్కామ్కి సంబంధించిన పూర్తి సమాచారం గల ఫైళ్లను సీఎం జగన్కు సర్వశిక్షా అభియాన్ అధికారి శ్రీనివాస్ అందజేశారు. టీడీపీ నేత సీఎం రమేష్, ఆప్కో చైర్మన్ గుజ్జల శ్రీను స్కామ్నకు పాల్పడినట్లు తెలుస్తోంది.