రాహుల్ గాంధీ కీలక నిర్ణయం

Update: 2019-01-28 12:27 GMT

ఎన్నికలవేళ రాహుల్‌గాంధీ కీలక ప్రకటన చేశారు. పేదలను ఆకట్టుకునేందుకు సరికొత్త హామీ ఇచ్చారు. మినిమం ఇన్‌‌కం గ్యారంటీ పేరుతో ట్వీట్స్‌ చేసిన రాహుల్ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే పేదలకు కనీస ఆదాయం కల్పించే పథకాలను తీసుకొస్తామని తెలిపారు.


 

Similar News