జగన్‌తో స్టీఫెన్‌ రవీంద్ర భేటీ!

Update: 2019-05-27 13:25 GMT

తెలంగాణ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జగన్‌ను కలిశారు. ఏపీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా స్టీఫెన్ రవీంద్రను నియమిస్తారంటూ ప్రచారం జరుగుతన్న నేపథ్యంలో జగన్‌తో స్టీఫెన్ రవీంద్ర భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అటు, ఏపీ డీజీపీ రేస్‌లో ఉన్న గౌతమ్ సవాంగ్ కూడా జగన్‌ను కలిశారు. 

Similar News